విధాత: దేశంలో కరోనా కోరలు చాస్తున్నది. వరుసగా రెండోరోజు మూడు లక్షల మార్కును దాటింది. దేశంలో కొత్తగా 3,47,254 కరోనా కేసులు నమోదయ్యాయి. 703 మంది మరణించారు. కరోనా నుంచి మరో 2,51,777 మంది బాధితులు కోలుకున్నారు.

విధాత: దేశంలో కరోనా కోరలు చాస్తున్నది. వరుసగా రెండోరోజు మూడు లక్షల మార్కును దాటింది. దేశంలో కొత్తగా 3,47,254 కరోనా కేసులు నమోదయ్యాయి. 703 మంది మరణించారు. కరోనా నుంచి మరో 2,51,777 మంది బాధితులు కోలుకున్నారు.